Cancer Deaths : రాబోయే 25 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు 75 శాతం పెరగనున్నట్లు ద లాన్సట్ జర్నల్ తన నివేదికలో పేర్కొన్నది. ఆ మరణాల సంఖ్య 18.6 మిలియన్లుగా ఉండనున్నది. వయసు మీదపడిన జనాభా పెరగడం ఓ కారణం�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్' ఘాటుగా విమర్శించింది. దేశంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలు అంతంత మాత్రం
ఎక్కువ మొక్కలను నాటడం ద్వారా నగరాల్లో అధిక వేసవి ఉష్ణోగ్రతల వల్ల సంభవించే అకాల మరణాలను మూడో వంతు తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది.
లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారిలో ఆరు వారాల తర్వాత యాంటీబాడీల సంఖ్య తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక పది వారాల తర్వాత వాటి సంఖ్య 50 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నట్లు �