జీవాలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకుగాను అవసరమైన స్థాయిలో పశువైద్యులను తయారు చేసేందుకు త్వరలోనే నాలుగు నూతన వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
బర్రె పాలకు లీటర్కు రూ.49.40 ఆవు పాలకు రూ.38.75 చెల్లింపు సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు వర్తింపు పాడి రైతులకు అండగా ప్రభుత్వం: తలసాని హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు శుభవార్త
10 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి అర్హులందరూ డీడీలు చెల్లించేలా చూడాలి కొత్త మండలాల్లో పశువుల దవాఖానలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రెం డో విడత గొర్రెల పంపిణీకి అ�
కేంద్రం చేతకానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి రావడం పగటి కల కాషాయ నేతలకు దమ్ముంటే రాష్ర్టాభివృద్ధికి నిధులు తీసుకు రావాలి మంత్రి