ఆర్టీసీలో త్వరలో సమ్మె సైరన్ మోగనున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర 21 అంశాలపై ఆరు సంఘాలతో కూడిన జేఏసీ సోమవారం �
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చి..అధికారంలోకి వచ్చాక మోసం చేసిన సర్కార్కు బుద్ధి చెబుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు సోమవారం బస్సు భవన్లో అధికారులక