టీజీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిబంధనలపై అధికార యంత్రాంగం ముందుగానే సూచనలు చేయడంతో అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రా�
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం సంబంధిత అధ�
గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధమయ్యింది. ఆది, సోమవారాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు అరగంట ముందుగానే పరీక్షాకేంద్రాల గేట్లు మూసేస్తారు. ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. రాష్ట్రవ్యాప్త�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్నాయి. నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.