వైద్యారోగ్య శాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను �
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జహీరాబాద్ దవాఖానలో సెల్ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, టీవీవీపీ �
పెద్దపల్లి జిల్లాలో మహిళా డీఎంహెచ్వో డాక్టర్ అన్నప్రసన్నపై ఓ ప్రైవేటు దవాఖాన సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.