తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు టి.నర్సింహమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశప�
కేజీబీవీ, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస బేసిక్ పే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో గురుకుల పాఠశాలల పని వేళలు సవరించాలని, రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కా�