TG Tourism | వచ్చే నెల 10వ తేదీలోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలస�
తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు వీ లుగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు.., అలాగే సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. వాతావారణం అనుకూలంగా ఉండడడంతోపా టు �
సోమశిల, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంచీ సేవలు ఈ నెల 2 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్ల�