డ్రగ్స్ మత్తుకు కేరాఫ్ అడ్రస్గా మారిన నగరంలోని పలు పబ్బులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు
హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు శుక్రవారం రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు పబ్బులపై దాడులు నిర్వహించారు. జూబ్లీ�
డ్రగ్ డిటెక్షన్ కిట్లతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ఎక్సైజ్ సిబ్�