హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేష
ఫిఫా, ఏఎఫ్సీతో ఎస్డీఎఫ్సీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేసే క్రమంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ బృందం..ఫిఫా, ఆసియా ఫుట్బాల్ సమాఖ్య(ఏఎఫ్సీ) ప్రతిన�
నిజామాబాద్ స్పోర్ట్స్: ఈజిప్టుతో స్నేహపూర్వక మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన భారత సీనియర్ మహిళల జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సౌమ్య..ఈనెల
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టైటెండ్ గ్లోబల్ స్పోర్ట్స్, స్కైకింగ్స్ ఫుట్బాల్ అకాడమీ సంయుక్తంగా ప్రతిభాన్వేషణ కోసం శ్రీకారం చుట్టాయి. తెలంగాణ ఫుట్బాల్ సంఘం(టీఎఫ్ఏ) భాగస్వామ్యంతో ఈ నెల 19, 20 తేదీల్లో