పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 80.59% విద్యార్థులు పాసయ్యారు. పరీక్షలు రాసేందుకు 71,685 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.