సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
పృథ్వీశ్వరుడిపై యుద్ధానికి ససైన్యంగా కదిలివెళ్లాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు. మరోవైపు యుద్ధంలో ప్రవేశం దొరక్కపోవడంతో.. జాయప దీనంగా ఓ గదిలో ఉండిపోయాడు. జాయపను అలా చూసి హతాశుడయ్యాడు సుబుద్ధి. తనకు ముం�