రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. గత రెండు రోజులుగా ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపందాల్చడంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదింటి నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండగా, సాయంత్రం ఏడింటిదాకా వేడిమి
TG Temperature | తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్�