సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన
Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సఫారీల ఇన్నింగ్స్ సందర్భంగా..
IND vs SA | మూడో టెస్టులో చరిత్ర పునరావృం చేసేందుకు సఫారీలు అడుగు దూరంలో నిలిచారు. మునుపటి వాడి లేని సఫారీ జట్టును ఎలాగైనా వారి గడ్డపైనే ఓడించి, టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలన్న టీమిండియా కల నెరవేరేలా లేదు.
జొహన్నెస్బర్గ్: మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ లేకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆల్రౌం�