బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో టైటాన్స్ 33-34తో పుణెరి పల్టన్ చేతిల
హైదరాబాద్ : తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ మైక్రోబ్లాగింగ్ ప్లేట్ ఫామ్ “కూ” యాప్ లో చేరినట్లు వెల్లడించింది. కూ లో కూత పేట్టేందుకు సిద్ధమైంది. koo యాప్ లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు తెలుగు టైటాన్�
చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది ప్రొ కబడ్డీ లీగ్ (PKL 2021). క్రికెట్ మేనియాలో ఉన్న భారత అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది ఈ లీగ్.