అమెరికాలో వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఏపీలోని గుంటూరుకు చెందిన వీ దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్నది. ఈ నెల 12న టెక్సాస్లోని డెంటాన్ సిటీలో తన జిల్లాకే �
హైదరాబాదీ యువకుడొకరు కెనడాలో ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన ప్రణీత్ ఇటీవల కెనడా యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ చేస్తూ స్నేహితులతో కలిసి �
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్.. అమెరికాలో మృతిచెందాడు. నిరుడు నవంబర్లో అమెరికాకు వెళ్లిన అతడు.. అక్కడి మిస్సోరీ స్టేట్లో శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుత
అగ్రరాజ్యమైన అమెరికాలోని చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థితో పాటు మరొకరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్కు తరలించారు.