సనాతన ధర్మంలో ఆలయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. మరే ఇతర మతంలో లేని ప్రత్యేకత మన ఆలయాల పద్ధతిలో ఉంది. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీదా ఉంది. దేవాలయాల నిర్మాణంలో ప్రత్యంశం ఏ పద్ధతిలో రూపు దిద
ప్రకృతిలో అణువణువూ అద్భుతమే! ఆ అద్భుతాలు తారసపడ్డప్పుడు స్పందించే హృదయం ఉప్పొంగి పరవశిస్తుంది. ఆ వ్యక్తి భావకవి అయితే.. కవితలు వెల్లువెత్తుతాయి. కథకుడు అయితే.. అందమైన కథ పురుడు పోసుకుంటుంది. రచయిత అయితే.. ఓ
మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, నీలమేఘ శ్యాముడు, అమేయకృపావతంసుడైన రామచంద్రుని జన్మస్థలి అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతున్న తరుణంలో మన ప్రాచీన తెలుగు కావ్యాల్లో అయోధ్యాపురాన్ని ఎలా వర్ణించా�