ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
తెలుగు ప్రజలు గర్వించదగిన ఒకే ఒక మనసు భాష ఇంద్రజాలికుడు డాక్టర్ బీవీ పట్టాభిరాం అని పలువురు ప్రముఖులు కొనియాడారు. డాక్టర్ బీవీ పట్టాభిరాం రాసిన ‘జీవితం ఒక ఉత్సవం’ బతుకు కథ పుస్తకాన్ని ఆయన వైవాహిక స్వర