టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రిటైల్ అవుట్లెట్లకు వెళ్లి సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు..ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది..తమ ఇ�
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. డిసెంబర్ నెల చివరినాటికి స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ 32.4 లక్షల మంది కొత్త కస్టమర్లు జియో నెట్వర్క్ను ఎంచుకున్నారు.