ఫర్టిలైజర్ దుకాణదారులు సిండికేటుగా ఏర్పడి రైతన్నలను నట్టేట ముంచుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో రైతులు పంటలను అత్యధికంగా సాగు చేయడాన్ని ఆసరాగా చేసుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల ఫర్టిలైజర
టీఎస్ ఎప్సెట్ పరీక్షలు ఈ నెల 7న ప్రారంభం కాగా, శనివారంతో ముగిశాయి. ఈ నెల 25న లేదా 27న ఫలితాల విడుదలకు జేఎన్టీయూ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. శనివారం మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లా�
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఐదు సెషన్లలో ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో 166 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చ