Telangana | కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై రైతులు పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేట రైతులు లేఖలు రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంథ
Gadwala | ప్రజల తాగునీటి(Drinking water) సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి9MLA Krishnamohan Reddy) సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జల దీక్ష(Jala Diksha) చేపట్టారు.
CM Revanth Reddy | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) తల్లి అనసూయమ్మ(Anasuyamma) మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condoles) వ్యక్తం చేశారు.
బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ, ఐటీ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని బీఆర్ఎస్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదని విమర్శి�
Viral video | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లా మహాదేవపూర్లో(Mahadevpur) కాంగ్రెస్ జెడ్పీటీసీ(Congress ZPTC) భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి.
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత ఏడాది యాసంగి, మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోవటం
సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నట్టు జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా? పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సమరం మొదలవుతుందా? ఈ ప్రశ్నలకు అ సాధ్యం అని సమాధానం చెప్తున్నారు న్యాయ నిపుణులు, రాజక�
వేసవిలో అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 18 ఫైర్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించా�
భారత దేశ చరిత్ర, వర్తమాన పరిణామాల పట్ల పాశ్చాత్య దేశాల మీడియా నిరంతరం పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నదని ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ఉమేశ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు.