ప్రభుత్వ దవాఖానల నిర్వహణకు పకడ్బందీ నెట్వర్క్ కొవిడ్ పరిస్థితులపై కలెక్టర్ల ఆరా అవసరమైనచోట సిబ్బంది భర్తీ హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంతోపాటు, పరిస్థితి తీవ్రం గా ఉన�
కొవిడ్ వ్యాప్తివేగం, తీవ్రత పెరిగిందన్న డబ్ల్యూహెచ్వో హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్లో కొత్త ఉత్పరివర్తనాలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), గ�
10 లక్షల హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ ప్రైవేటులో పరీక్ష చేయించుకున్నా సరే.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందజేత హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కరోనా సోకి హోం ఐసొలేషన్లో ఉంటున్న రోగులకు ఇంటికే వెళ్లి మెడిక�
జనగామ జిల్లా కొన్నె గ్రామంలో వెలుగులోకి.. గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిద్దిపేట అర్బన్, మే 2 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ప్రత్యేకమైన సంగీతపు రాళ్లను గుర్తించినట్టు క
బినామీలపై విచారణ చేయాలి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు డిమాండ్ జమ్మికుంట,(జమ్మికుంట రూరల్), మే 2: ఈటల రాజేందర్ తప్పు చేసినట్టు మీడియా ముందు ఒప్పుకున్నాడని, కాబట్టి ఆయనను వెంటనే జైలు పంపి�
చర్యలకు సిద్ధమైన అధికార యంత్రాంగం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం కబ్జాలో ఉన్న అసైన్డ్ భూముల స్వాధీనానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. తమ భూములను మంత్రి ఈటల స్వాధీనం చేసుక�
సాగర్ ప్రజలకు ధన్యవాదాలు | టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీ అభ్యర్థి నోముల భగత్కు అద్భుత విజయాన్ని అందించిన నాగార్జునసాగర్ ప్రజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి న�
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే ఎర్లీ బర్డ్ స్కీం గడువును మున్సిపల్ శాఖ ఈనెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 30తో స్కీం గడువు ముగిసినా, కరోనా నేపథ్