హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రజా గాయకుడు గద్దర్ శుక్రవారం మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల �
వరంగల్ అర్బన్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటనను వెంటనే బేషరతుగా �
సూత్రప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ భక్తులు వైకుంఠంలో ఉన్న అనుభూతి పొందాలి ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి దివ్యక్షేత్రం అందరికీ కనిపించేలా మూ విరాట్ అభిషేకం ప్రహరీపై ప్రాచీన చిత్రకళ రోడ్డు విస్తరణ
2015 నుంచి వరుసగా ఐదుసార్లు బెస్ట్ సిటీగా హైదరాబాద్ అంతర్జాతీయ సర్వేల్లోనూ బెస్ట్ లివబుల్ సిటీగా కీర్తి కేంద్రం ర్యాంకింగ్స్లో మాత్రం 24వ స్థానం ఏ ప్రాతిపదికన ఈ ర్యాంకులని ప్రశ్నిస్తున్న నిపుణులు హై�
పదిరాష్ర్టాల్లో కంపెనీలకు ఇక్కడినుంచే బొగ్గు 2000 లకుపైగా పరిశ్రమలకు ఆధారం 85 శాతం బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే ఆర్థిక వ్యవస్థకు అదనపు శక్తినిస్తున్న సింగరేణి హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ద�
ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల సెల్ఫ్గోల్ ప్రజల్లోకి బలంగా వెళ్లిన కేటీఆర్ ప్రకటన 1.32 లక్షల నియామకాలపై యువత సానుకూల స్పందన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడచూచినా ఇదే చర్చ సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేతల అగచ
మిగిలిన బకాయిలు 343 కోట్లు మార్చి నాటికి సంపూర్ణ వసూలే లక్ష్యం కార్యాచరణ సిద్ధం చేసిన మున్సిపల్శాఖ మిర్యాలగూడలో అత్యధికంగా 90 శాతం వసూలు హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలు, కా�
సిరిసిల్ల నియోజకవర్గ ఘనత ప్రజల నుంచి అపూర్వ స్పందన గులాబీ శ్రేణుల్లో ఆనందం మంత్రి కేటీఆర్ అభినందనలు కరీంనగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేట�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇందులో 2,95,707 మంది బాధితులు మహమ్మారిబారినుంచి బ�
రాష్ట్రంలో స్వల్పంగా పెరుగుతున్న కేసులుపొరుగు రాష్ర్టాల నుంచి పొంచి ఉన్న ముప్పుఅప్రమత్తమైన తెలంగాణ ఆరోగ్యశాఖరాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు హైదరాబాద్, ఫిభ్రవరి 25, (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మా
కోల్కతా: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న ఢిల్లీ ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ కూడా చేరింది. మహారాష్ట్ర, కేరళ