హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా న
హైదరాబాద్ : తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ ఫేం ఆలేఖ్య హారిక నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ఆమె నియామక పత్రాన�
హైదరాబాద్ : దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి ప్రకాశ్ జవడే�
హైదరాబాద్ : రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారిన పడ్డారు. ఇవాళ ఉదయం ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం మరో ఉద్యమ వీరుడిని కోల్పోయింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున
పౌర సరఫరాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి గంగుల కమలాకర్ అన్నా రు. నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో
కేంద్ర ప్రభుత్వానిది ఆదినుంచీ అదే తీరుప్రగతికి ప్రతిబంధకం.. వెయిటేజీ తగ్గింపుగాడి తప్పిన రాష్ర్టాలకే ప్రయోజనంఆర్థికసంఘం సిఫారసులూ బేఖాతర్ కేంద్రం నుంచి వాటా రావడం లేదని.. తమ నుంచే కేంద్రానికి అధిక ని�
హైదరాబాద్ : మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేప
కొత్త అనుభూతులు పంచుతున్న ‘జూ’ చార్మినార్, మార్చి 6: జూ అంటే ఒక ఆహ్లాద కర వాతావరణం. టీవీలు, సినిమాలలో కనిపిం చే ఎన్నో రకాల పక్షులు, జంతువులను జంతు ప్రదర్శన శాలలో చూసి మనం ఎంతగానో ఆనం దపడతం. పక్షుల కిలకిల రావ�
పీఎంస్వాన్ నిధిలో దేశంలోనే నంబర్ వన్ అమృత్ పథకం పనుల్లో అద్భుత పురోగతి కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గాశంకర్ హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ): పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ ప్రభు�
హైదరాబాద్ : ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్, అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి ద
పల్లె ప్రగతికి కదిలిన సర్పంచ్ దంపతులు వైకుంఠధామం నిర్మాణానికి చేయూత భీమదేవరపల్లి, మార్చి 5: గ్రామాభివృద్ధికి సర్పంచ్ దంపతులు నడుం బిగించారు. పల్లె ప్రగతి కోసం చేయి కలిపారు. గ్రామంలో నిర్మించే వైకు
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని సాధించింది. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర విధానాల మధ్య స�
ఎంపీ సంతోష్కుమార్ ఆదేశాలతో చర్యలుహుజూరాబాద్ టౌన్, మార్చి 5: హరితహారంలో నాటిన మొక్క ధ్వంసానికి కారకులైన ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమా నా విధించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గవర్నమెంట్ స్�