Pawan Kalyan | ‘దశాబ్దాల ప్రజా పోరాటాల ఫలితంగా, వేలాది మంది అమరుల త్యాగాల పునాదులపై మా తెలంగాణ రాష్ర్టాన్ని మేం సాధించుకున్నాం. రాష్ట్రం అవతరించి పుష్కర కాలం దాటినా తెలంగాణపై కుట్రలు, కుతంత్రాలు మాత్రం ఆగడం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అని తెలంగాణ వికాస సమితి వెల్లడించింది. ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో పుష్కలంగా సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చిందని, పంటల దిగుబడి, చేపల ఉత్పత్తి పెరిగి రా�