విజయ డెయిరీకి పాలను విక్రయిస్తున్న రైతులు తమకు రెండున్నర నెలలుగా బిల్లులు రావడం లేదంటూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాలను పారపోసి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యం
పాల బిల్లులు చెల్లించడం లేదంటూ విజయ డెయిరీ పాల విక్రయదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సిద్దిపేట డిల్లా ములుగులోని విజయ డెయిరీలో పాల ను విక్రయిస్తున్న రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి బ
విజయ డెయిరీ యాజమాన్యం 50 రోజులుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండలోని విజయ డెయిరీ డీడీ కార్యాలయం ఎదుట విజయ కాకతీయ పాడిరైతుల సంక్షేమ సంఘం ఆధ్�
బర్రె పాలకు లీటర్కు రూ.49.40 ఆవు పాలకు రూ.38.75 చెల్లింపు సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు వర్తింపు పాడి రైతులకు అండగా ప్రభుత్వం: తలసాని హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు శుభవార్త