జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో త్వరలో తరగతులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ శరత్ అన్నారు.
గిరిజనుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ములుగులో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పదేళ్ల నాటి విభజన హామీని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊప�
దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేసీఆర్ సర్కారు పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయ�