చారిత్రక ఓరుగల్లులో ఆటోమొబైల్ రంగంలో పేరున్న ప్రముఖ బ్రాండెడ్ కార్లు, బైక్ కంపెనీలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఈ వాహనాలు ఇప్పుడు నగరంలో నిర్వహించే ఆటో షో ద్వారా అడుగు పెడ�
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. రెవెన్యూ గార్డెన్స్ వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నది.