రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(జాక్టో) డిమాండ్ చేసింది. 12 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరింది. సమస్యలు పరిష్కారం కాని పక�
జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతమున్న స్కూల్ సమయం కంటే.. ప్రతి రోజూ సాయంత్రం అదనంగా రెమిడియల్ (ప్రత్యేక బోధన) తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఉత్వర్వులు జారీ చేసిం
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారించాలన్న డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మొత్తం నాలుగు దశల్లో ఉద్యమించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఆగస్టు
విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టీజీటెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ కేంద్రాన్ని కోరింది.
Teachers transfers | రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ విద్యాశాఖ రేపు (శుక్రవారం) షెడ్యూల్ విడుదల చేయనుంది.
TS Govt | రాష్ట్రంలో శుక్రవారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5ను గురువారం జారీ చేశారు.
హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయు�