తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు, సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఈ నెల 14 నుంచి 24 వరకు విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం అధికారులకు తలసాని ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పేందుకు, వారిలో దేశ భక్తిని పెంపొందిం�
‘టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ కొత్త జీవో 120ని జారీచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రులు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ జీవో