మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనను మడికొండలోని బాలికల గురుకుల కళాశాలలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గురువారం ప్రారంభించారు