ఇటీవల తెలుగులో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్రావు, నగేశ్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సన్మానించారు. హైకోర్టులోని న్యాయవాదుల కార్యాలయంలో సోమవారం ఈ కార్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టాభిషేకం జరుగుతోంది. సాహిత్య వికాసానికి, భాషాభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ అవిరళ కృషి చేస్తోంది. ‘మన ఊరు - మన చరిత్ర’లో వేలాదిమంది విద�