ఎండలు దంచి కొడుతున్నాయి. ఉభయ జిల్లాలు ఉడుకుతున్నాయి. భానుడి మహోగ్రరూపంతో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం పలు చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత విద్యుత్తు రంగంలో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఓవరాల్ గరిష్ఠ డిమాండ్ 15,497 మెగావాట్లు (30.3.2023) నమోదు కాగా, శుక్రవారం ఉదయం మరో రికార్డు నెలకొంది. సొంత రాష్ట్రం ఏర్ప�