అవే నిరసనలు.. నిలదీతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మూడో రోజైన గురువారం ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. అర్హులైన పేదలను కాదని అనర్హులను ఎంపిక చేశారంటూ నిలదీశారు. రైతుభరోసా, ఇందిర
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడోరోజూ గురువారం ప్రజాపాలన గ్రామసభలు అట్టుడికాయి. అధికారులకు ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలు తప్పలేదు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెసోళ్లకు కేటాయించారని ప్రజల