రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు పంపిణీ సంస్థలైన డిస్కంలు దివాలా దిశలో పయనిస్తున్నాయి.
Telangana | రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్టీ క్యాటగిరీలో న�
రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ విద్యుత్ సబ్సిడీలకే సరిపోనున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే కొత్త విద్యుత్ నెట్వర్క్లకు నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది.