తల్లిదండ్రులను కోల్పోయి, నా అనే వారు ఎవరూ లేక అనాథలుగా ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా నిలువనుంది. అనాథలకు అక్కున చేర్చుకునే ప్రభుత్వ పథకాన్ని తీసుకువచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎవ్వరికీ పట్టని �
Telangana Orphans | రాష్ట్రంలోని అనాథ పిల్లలందర్నీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని స్పష్టం చేసింది. అనాథలకు ప్రభ�