నాగర్కర్నూల్ : అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపే
నల్లగొండ : బిచ్చమెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలి
మహబూబ్నగర్ : పోలేపల్లి ఐటీ సెజ్ కోసం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని, ఐటీ సెజ్తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో బుధవారం పలు అభివృద్ధి పన�
జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంల�
గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 పరిధిలో మెడికల్ ఇన్వాలిడేషన్, మృతి చెందిన ఉద్యోగుల 15 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఆర్జీ-1 జీఎం కే నారాయణ అందజేశారు. ఈ మేరకు స్థానిక జీఎం కార్యాలయంలో మంగళవార�
బోథ్ : ఉగాది సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. భూతల్లికి పసుపు కుంకుమతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. ప్లవనామ సంవత్సరంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఆ
కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�
భద్రాద్రి కొత్తగూడెం : హైదరాబాద్కు అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి పోలీసులు మంగళవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. ఇ�
సిద్దిపేట : సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో 240 మంది లబ్దిదారులకు రూ.85.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హ
సిద్దిపేట : ఈ ప్లవ నామ సంవత్సరం వస్తు వస్తూనే సిద్దిపేటలోని నిరుపేదల జీవితాల్లో సంతోషాలను తీసుకువచ్చింది. సిద్దిపేటలో ఏన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న 232 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి హరీశ్రావ�
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఖాళీగా ఉన్న 199 క్లినికల్, నాన్ క్లినికల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో #askktr పేరి�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మాస్కులు ధరించని పలువురి వ్యక్తులకు పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు మాస్క్ ధరించని 28 మంది వ్యక్తులు,