పేర్లు ఖరారు చేసిన సర్కారు ఉత్తర్వులు జారీ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం రాష్ట్రంలోని పది విశ్వ విద్యాలయాలకు వైస్చాన్స్లర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను
బతికున్న వ్యక్తి చనిపోయాడని రాసిన వైనం తాను బతికే ఉన్నానంటూ రోగి బక్కారెడ్డి ఆవేదన ప్రభుత్వ వైద్యవ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర వైద్యుల మానసిక ైస్థెర్యాన్ని బలహీనపరిచే రాతలు 68 ఏండ్ల ఓ వృద్ధుడు.. కరోనా �
సమర్థతకు ప్రతిభకు పెద్దపీట అన్ని సామాజిక వర్గాలకు అవకాశం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. నిన్న టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు యూనివర్సిటీలు.. వేదిక ఏదైనా అందరికి సామాజిక న్యాయం చే
తప్పులకు అవకాశం లేకుండా ముద్రణ.. అప్పటిదాకా ఇంటర్నెట్ మెమోల వినియోగం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మెమోలు అందనున్నాయి. అప్పటివరకు వెబ్సైట్లో అందుబాటులో
అత్యధికంగా నిజామాబాద్, నల్లగొండలో సేకరణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్టు పౌర�
పార్టీ శ్రేణులు అంతా టీఆర్ఎస్తోనే కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో భేటీహైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి
ఏడాదిలోగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు వరంగల్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగరాన్ని హెల్త్హబ్గా మా ర్చాలనేది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
కరోనాతో చికిత్సపొందుతూ మృతి నాలుగు వర్సిటీలకు వీసీగా విధులు హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త, దేశంలోని నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ వైసీ సింహాద్�
కులస్థులకు మాజీ మంత్రి చేసింది శూన్యం ముదిరాజు సంఘం నేత నిమ్మ రాజయ్య హుజూరాబాద్, మే 22: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ కులస్థులకు చేసింది ఏమీలేదని ముదిరాజు సంఘం కరీంనగర్ జిల్ల
తప్పుచేస్తే చర్యలు: పీసీసీఎఫ్ శోభ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ ఆదేశించారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (ద�
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు..నేడు, రేపు కొనసాగే అవకాశంనైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈ నెల 31న కేరళను చేరనున్నాయి. తౌటే తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణ
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు అడ్హక్ జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు
కోఠి ఈఎన్టీలో రెండ్రోజుల నుంచి భారీగా ఓపీల నమోదు ఒక్కరోజే 305 మంది రాక.. 22 మందికి అడ్మిషన్ కొవిడ్ వచ్చిన వారం పదిరోజుల్లో ఫంగస్ లక్షణాల గుర్తింపు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగ�