దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు సీదీ..బాత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం మొదటి దశ, రెండో దశ అనేవి ఉండవు.. అర్హులందరికీ ఒకేసారి ఇవ్వలన్నది నిర్ణయం రూ. 2,000 కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ మేలెంచుతారు ప్రతిపక్ష నాయకులు కీడెంచుతారు ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ప్రతి పథకాన్ని అడ్డుకోవడమే విపక్షం లక్ష్యం 24 గంటల కరెంటు నుంచి దళితబంధు దాకా.. అదే వారి నైజం.. ఇది నిజం మ
పంప్హౌస్, 10 లిఫ్ట్ పైప్లైన్లు పూర్తి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ తవ్వకం డెలివరీ సిస్టర్న్లు, కాలువలు తవ్వేసింది మిగిలింది కాంక్రీట్ పనులు మాత్రమే అందుకోసమూ ఏర్పాట్లు పూర్తి గ్రీన్ ట్రిబ్యునల్�
సాహసోపేత నిర్ణయాలు ఒక్క కేసీఆర్కే సాధ్యం దళితుల సంక్షేమాన్ని కోరుకునేవారు స్వాగతించాలి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సోమవారం ప్రారంభిస�
మోతె, ఆగస్టు 14: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం, సర్వారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చి�
ఇల్లందకుంట, ఆగస్టు 14 : దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని.. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాలకు ఇది స్ట్రెంత్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దళితబంధు అర్హులందరికీ వస్తుందని, ఎవరూ ఆగం �
వీణవంక, ఆగస్టు 14: దళిత బిడ్డలు అధైర్య పడొద్దని, అర్హులందరికీ దళితబంధు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్, నర్సింగాపూర్, లస్మక్కపల్ల�
హుజూరాబాద్, చౌరస్తా ఆగస్టు 14: దళిత బంధు పథకంపై వదంతు లను నమ్మొద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంట్రల్ హాలులో ఏర్పాటుచేసిన మ�
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�
మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను ప�
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూర�
పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ