బీఆర్ఎస్ నుంచి మూడోసారి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ కేసీఆరేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార�
తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెల