అంకితభావమే ప్రతి ఉద్యోగికీ కీలకమని, పట్టుదల తోడైతే ఆ ఉద్యోగి తన విధుల్లో విజయం సాధించి తీరుతారని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నాగోల్లో ఆదివారం జరిగిన తెలంగ�
ఇందిరమ్మ ఇండ్ల టవర్ల కేటాయింపులో తెలంగాణ హౌసింగ్ బోర్డు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నది. దరఖాస్తుల వివరాలు, అర్హుల జాబితా, అనర్హుల సంఖ్యను రహస్యంగా ఉంచుతున్నారు. దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, అనర్హు�
అత్యంత విలువైన హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకుల నుంచి తెస్తున్న రుణాలు సరిపోకపోవడంతో విలువైన భ�