కల్యాణీ చాళుక్యుల శాసనాల ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వీరభద్రాలయ ప్రాం�
యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామ సమీపంలో శిలాయుగపు చిత్రకళ వెలుగులోకి వచ్చింది.ప్రముఖ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో�