రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కారానికి దశలవారీగా నిరసన తెలుపాలని నిర్ణ�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) అట్టడుగువర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రైవేట్కు దీటుగా అందిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని, కేజీ టూ పీజీ విద్యలో భాగంగా సీఎం కేసీఆర్ అనేక గురుకులాలను ఏర్ప