సమైక్య పాలనలో కనీస వసతులు లేక అల్లాడిన పల్లెలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్
గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. మంగళవారం సాయంత్రం కల్లా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంతో గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరేందుకు అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్య