రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ ఆదాయం ఏడాదిలో రూ.2 వేల కోట్లకుపైగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40,209 కోట్లకు చేరింది. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న ఈ ఆదాయం.. 2024-25లో రూ.37,487 కోట్లకు చేరింది.
తెలంగాణ ఎక్సైజ్శాఖలో ఐజీ ర్యాంకు అధికారి వీ కమలాసన్రెడ్డి పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎక్సైజ్శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస�
నూతన సంవత్సరారంభం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కిక్కెక్కించాయి. వందల కోట్లల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ నెలాఖరున 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల్లోనే ప్రజలు ఏకంగా