మా భూములు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన బుధవారంతో 22వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగ�
తమ సమస్యల పరిష్కారం కోసం గాంధీయమార్గంలో నిరసన తెలుపుతున్నా, ప్రభుత్వం స్పందికపోవడం బాధాకరమని భాగ్యనగర్ టీఎన్జీవోలు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న భాగ్యనగర్ ట�
రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆగస్టు 15లోపు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు వేచిచూస్తామని, ఆలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమరానికి దిగుతామని హెచ్చరించిం