‘జబ్బకు సంచి.. చేతిలో జేఏసీ జెండా తో లక్ష మంది ఉద్యోగ, పెన్షనర్లు హైదరాబాద్కు దండుకట్టండి’ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోరు�
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10న లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. ‘చలో హైదరాబాద్'లో భాగంగా హైదరాబాద్ను ముట్టడిస్తామని ప్రకటించి
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పేరెత్తితేనే ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీని తలచుకుంటేనే వారి గుండెలు రగిలిపోతున్నాయి. ఎందుకంటే ఇదే రోజున కాంగ్రెస్ పార్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన కోసం సెప్టెంబర్ 6న సంకల్ప సభ నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. అదేవిధంగా 1వ తేదీని సీపీఎస్ విద్రోహ దినంగా పాట�
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్' నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టేడియంలో గర్జన సభ ఏర్పాటుచేసినట్టు వ�
ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మరోసారి ఉద్యమబాట పట్టింది. మెరుగైన ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయ�
Telangana Employees | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మే 5న తలపెట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ప్రతి ఉద్యోగీ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని, న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు, ప్రభుత్వం ఫన్నీటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జే�
రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కార్కు తొత్తులా మారిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయ
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ నేతలు శుక్రవారం మంత్రి పొన్నం ప్
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్య