‘మీ సమస్యలపై మాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. ప్రభుత్వం అనుకుంటే గంటలో మీ సమస్యలు పరిష్కారమైతయి. మిమ్మల్ని సచివాలయం లో కూర్చోబెట్టి మీరు చాయ్ తాగేలోపల జీవో ఇవ్వవచ్చు. మేం అధికారంలోకి రాగానే మీ సంఘాల నాయకులన�
పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని 40 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు జీ ని�