బీఆర్ఎస్ హయాంలో లక్షల మంది పేద రోగులకు ఆపన్నహస్తంగా నిలిచిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు.. నేడు వెలవెలబోతున్నాయి. పైసా ఖర్చు లేకుండా 57 రకాల రక్త పరీక్షలు, ఎక్సరే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ వంట�
రాష్ట్రంలో మరో నాలుగు తెలంగాణ డయాగ్నోస్టిక్ (టీడీ) హబ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు సూపర్ సక్సెస్ 19 కేంద్రాల్లో కొనసాగుతున్న సేవలు త్వరలో మరో 13 జిల్లాల్లో ప్రారంభం ప్రైవేటు ల్యాబ్ల దోపిడీకి అడ్డుకట్ట సామాన్యుడి చింత తీర్చిన రాష్ట్ర ప్రభుత్వం నాడి పడి