దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు సందర్భంగా సోమవారం అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేసు విచారణలో ఉన్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం బయట ఒక విధమైన గంభీరమైన వ�
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో నల్లగొండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కీలక నిందితుడికి మరణశిక్ష, మరో ఆరుగురికి
తెలంగాణలోని అన్ని జిల్లా కోర్టుల్లో జిల్లా జడ్జీల పోస్టులకు తెలంగాణ కోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులే అర్హులని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్