భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫిరాయింపుల వికృత నాటకంలో తొలి అంకానికి తెరవేసింది. విచక్షణాధికారాల వెసులుబాటుతో శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారం ఏండ్ల తరబడి సాగదీతకు అవకాశం లేకుండా సభాపతికి
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్గా వ్యవహరించనున్నారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది.
Gaddam Prasad Kumar | శాసనసభ స్పీకర్ ఎన్నిక ఈనెల 14న జరగనుంది. ఈ మేరకు 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న శాసనసభ ప్రారంభంకాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్